కావలిసిన పదార్ధాలు:
బియ్యం: 2cups
అల్లం మిర్చి పేస్టు: 1tbsp
ఉల్లి ముక్కలు: 1cup
కారం: 1tsp
మైదా పిండి: 1cup
పుల్ల మజ్జిగ: 1glass
ఉప్పు: రుచికి తగినంత
పసుపు :చిటికెడు
తయారు చేయు విధానం:
1. ముందుగా బియ్యం నానబెట్టి శుభ్రం చేసి మెత్తగా పిండి రుబ్బు కోవాలి.
2.ఈ పిండికి మైదా, అల్లం, మిర్చి పేస్టు, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు , కారం, పసుపు వేసి అన్ని కలిసేలా కలిపి మజ్జిగ పోసుకుని జారుగా చేసుకోవాలి.
3. తర్వాత స్టౌ మీద పాన్ పెట్టి పెన్నం మీద పిండితో రవ్వ దోసె మాదిరిగా వేసి సరిపడ నూనె వేసి రెండు వైపులా కాల్చాలి.
4. ఈ స్పైసీ మసాలా దోసెను వేడిగా కొబ్బరి చెట్నీ లేదా అల్లం చెట్నిలతో సర్వ్ చెయ్యాలి. చాలా రుచిగా ఉంటుంది.
బియ్యం: 2cups
అల్లం మిర్చి పేస్టు: 1tbsp
ఉల్లి ముక్కలు: 1cup
కారం: 1tsp
మైదా పిండి: 1cup
పుల్ల మజ్జిగ: 1glass
ఉప్పు: రుచికి తగినంత
పసుపు :చిటికెడు
తయారు చేయు విధానం:
1. ముందుగా బియ్యం నానబెట్టి శుభ్రం చేసి మెత్తగా పిండి రుబ్బు కోవాలి.
2.ఈ పిండికి మైదా, అల్లం, మిర్చి పేస్టు, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు , కారం, పసుపు వేసి అన్ని కలిసేలా కలిపి మజ్జిగ పోసుకుని జారుగా చేసుకోవాలి.
3. తర్వాత స్టౌ మీద పాన్ పెట్టి పెన్నం మీద పిండితో రవ్వ దోసె మాదిరిగా వేసి సరిపడ నూనె వేసి రెండు వైపులా కాల్చాలి.
4. ఈ స్పైసీ మసాలా దోసెను వేడిగా కొబ్బరి చెట్నీ లేదా అల్లం చెట్నిలతో సర్వ్ చెయ్యాలి. చాలా రుచిగా ఉంటుంది.
No comments:
Post a Comment