ఇవి కావాలి
సెనగ పప్పు : కప్పు
మినపప్పు : టేబుల్స్పూన్
మామిడి తురుము : కప్పు
పచ్చిమిర్చి : నాలుగు
అల్లంముక్క : చిన్నది
ఉప్పు : రుచిని తగినంత
నూనె : వేయించుడానికి సరిపడా
కరివేపాకు రెమ్మలు : రెండు
గరం మసాలా : పావు చెంచా(కావాల్సినంత)
మినపప్పు : టేబుల్స్పూన్
మామిడి తురుము : కప్పు
పచ్చిమిర్చి : నాలుగు
అల్లంముక్క : చిన్నది
ఉప్పు : రుచిని తగినంత
నూనె : వేయించుడానికి సరిపడా
కరివేపాకు రెమ్మలు : రెండు
గరం మసాలా : పావు చెంచా(కావాల్సినంత)
ఇలా చేయాలి
సెనగపప్పు, మినపప్పును రెండు గంటల ముందు నానబెట్టకోవాలి. బాణలిలో రెండు చెంచాల నూనె వేడి చేసి పచ్చిమిర్చి ముక్కలు, మామిడి తరుము వేయించి పెట్టుకోవాలి. నానిన సెనగపప్పు,మినపప్పును మరీ మెత్తగా కాకుండా కాస్త బరకగా రుబ్బుకోవాలి. ఇందులో వేయిం చి పెట్టుకున్న పచ్చిమిర్చి, మామిడి తరుము, సన్నగా తరిగిన అల్లం పలుకులు,కరివేపాకు తరుగు తగినంత ఉప్పు చేర్చి బాగా కలపాలి. ఈ పిండిని వడల్లా అద్ది కాగుతున్న నూనెలో వేసి బంగారు వర్ణంలోకి వచ్చేలా వేయించి తీయాలి. వీటిని వేడివేడిగా వడ్డిస్తే రుచిగా ఉంటాయి.
No comments:
Post a Comment