- బకెట్ నీటిలో ఒక కప్పు పాలపొడి వేసి స్నా నం చేయండి. లేదా స్నానము చేసే ముందు చర్మానికి పచ్చిపాలు రాసుకుని చూడండి ఇట్టే తేలిపోతుంది.
- కాస్తంత కలబంద గుజ్జును బకెట్ నీటిలో వేసి స్నానం చేస్తే.. ఎండ కారణంగా కమిలిన చర్మానికి మంచి మాయిశ్చరైజర్గా ఉపయోగ పడటమే గాక, అందులోని సుగుణాలు చర్మా నికి తేమనందిస్తాయి. అదేవిధంగా అలసట దూరం కావాలంటే గుప్పెడు తులసి ఆకుల్ని నీళ్లలో వేసుకుంటే సరిపోతుంది.
- శరీరాన్ని శుభ్రపరచడంతో పాటు మృదు వుగా, ప్రకాశవంతంగా మార్చడంలో కామొ మైల్ ఉపయోగపడుతుంది. అందుకే వారాని కొకసారి పదిచుక్కల కామొమైల్ నూనెను నీటిలో వేసుకుని స్నానం చేస్తే పొడిగల చర్మంగల వారికి స్వాంతనాన్ని ఇస్తుంది. దీనివల్ల అలసట కూడా దూరమౌతుందని బ్యూటీషియన్లు సూచిస్తున్నారు. ఈ చిట్కాలు పాటిస్తే వేసవి బాధలు తప్పుతాయి.
Friday, 6 April 2012
For freshness throughout the day ...
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment