కంద : పావు కిలో చింతపండు : 50 గ్రా
పసుపు : చిటికెడు
ఉల్లిపాయలు : 2
పచ్చిమిర్చి : 3
నూనె : 50 గ్రా
బెల్లం : 50 గ్రా
ఉప్పు, కారం : తగినంత
ఇలా చేయాలి...
కంద ముక్కను శుభ్రంగా కడిగి, పెచ్చుతీసి ముక్కలుగా తరిగి నీళ్ళు, పసుపు వేసి ఉడికించి, వార్చుకోవాలి. ఉల్లిపాయలు ముక్కలుగా తరగాలి. పచ్చిమిర్చి చీలి కలుగా తరుక్కోవాలి. చింతపండు నీళ్ళలో నాన బెట్టాలి. గిన్నెలో నూనె వేసి కాగాక తాలింపు వేసి ఉల్లి పాయ, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేపాలి. తర్వాత కంద ముక్కలు, పసుపు, ఉప్పు, కారం వేసి ఎర్రగా వేయిం చాలి. ఇప్పుడు చింతపండు పలుసు పిండి పొయ్యాలి. పులుసు మరిగాక బెల్లం వేసి చిక్క బడ్డాక దించాలి. ఈ పులుసు పుల్లపుల్లగా, తియ్య గా ఉంటుంది. మరుసటి రో జు వరకు నిల్వ ఉంటుంది. దీని రుచి ఇంట్లో అందరికీ నచ్చుతుంది.
పసుపు : చిటికెడు
ఉల్లిపాయలు : 2
పచ్చిమిర్చి : 3
నూనె : 50 గ్రా
బెల్లం : 50 గ్రా
ఉప్పు, కారం : తగినంత
ఇలా చేయాలి...
కంద ముక్కను శుభ్రంగా కడిగి, పెచ్చుతీసి ముక్కలుగా తరిగి నీళ్ళు, పసుపు వేసి ఉడికించి, వార్చుకోవాలి. ఉల్లిపాయలు ముక్కలుగా తరగాలి. పచ్చిమిర్చి చీలి కలుగా తరుక్కోవాలి. చింతపండు నీళ్ళలో నాన బెట్టాలి. గిన్నెలో నూనె వేసి కాగాక తాలింపు వేసి ఉల్లి పాయ, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేపాలి. తర్వాత కంద ముక్కలు, పసుపు, ఉప్పు, కారం వేసి ఎర్రగా వేయిం చాలి. ఇప్పుడు చింతపండు పలుసు పిండి పొయ్యాలి. పులుసు మరిగాక బెల్లం వేసి చిక్క బడ్డాక దించాలి. ఈ పులుసు పుల్లపుల్లగా, తియ్య గా ఉంటుంది. మరుసటి రో జు వరకు నిల్వ ఉంటుంది. దీని రుచి ఇంట్లో అందరికీ నచ్చుతుంది.

No comments:
Post a Comment